ప్రముఖ ఎన్నారై మన్నవ మోహన్ కృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా స్టేట్ కమిటీలో నియమితులయ్యారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు నియామక ఉత్తర్వులు జారీ చేశారు....
అక్టోబర్ 12, 2021: తెలుగుదేశం పార్టీ ఎన్నారై సిటీ కౌన్సిల్ సభ్యుల నియామకం చేపట్టింది. మొదటినుంచి తెలుగుదేశం పార్టీకి ప్రవాసులలో మంచి పట్టు ఉన్న సంగతి తెలిసిందే. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు...
గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్ మన్నవ మోహనకృష్ణ పుట్టినరోజు వేడుకలు సెప్టెంబర్ 15న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు నగరంలో ఘనంగా జరిగాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ...
టాలీవుడ్ లో పెద్ద హీరోల అభిమానులు అవకాశం వచ్చినప్పుడల్లా తమ అభిమానాన్ని చాటుకుంటూనే ఉన్నారు. ఈసారి ఆ అభిమానం ఖండాంతరాలు దాటింది. దానికి ఇండియా మరియు ఇంగ్లండ్ మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ వేదికైంది. ఇంగ్లండ్...
రాజకీయనాయకుల్లో వాగ్దానాలు ఇచ్చేవాళ్లను చూసివుంటాం. అలాగే ఎవరికన్నా ఆపద వస్తే డబ్బులో మనుషులనో పురమాయించి సహాయం చేసేవాళ్లను చూసివుంటాం. కానీ సహాయం చేసేటందుకు ఎవ్వరూ ముందుకు రాకపోతే తనే రంగంలోకి దిగి దగ్గిరుండి పని పూర్తి...
రాఖీ పండుగ సందర్బంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కి రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు కొందరు మహిళా నేతలు. వీరిలో తెలంగాణ ములుగు ఎమ్మెల్యే సీతక్క, పరిటాల సునీత,...
ఆంధ్రప్రదేశ్, గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆమె మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సోమవారం గుంటూరుకు వెళ్లారు. ఆడబిడ్డలకు...
రెండు నెలలుగా విద్యార్థుల పరీక్షల రద్దు కోసం అలుపెరగని పోరాటంతో విజయం సాధించిన నారా లోకేష్పై ప్రశంసల జల్లు కురుస్తోంది. కోవిడ్ ముప్పు నుంచి లక్షలాది విద్యార్థులను తప్పించిన హీరోగా నారా లోకేష్ ఏపీ విద్యార్థుల...