తెలుగుదేశం పార్టీ యూరప్ విభాగం ఆధ్వర్యంలో డా. కిషోర్ బాబు సమన్వయంతో తెలుగుదేశం 40 వసంతాల పండుగకు అన్ని ఏర్పాట్లు చేసారు. యూరప్ లోని 63 నగరాల్లో తెలుగుప్రజలు, తెలుగుదేశంపార్టీ కార్యకర్తలు, నాయకుల సమక్షంలో అట్టహాసంగా...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి జరిగిన అవమానాన్ని నిరసిస్తూ అమెరికాలోని బోస్టన్ సిటీ ఎన్నారైలు నవంబర్ 21న గాంధీ విగ్రహం వద్ద ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అంకినీడు, కోటేశ్వర రావు,...
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబంపై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు నిరసనగా అమెరికాలోని కనెక్టికట్ ఎన్నారై తెలుగుదేశం పార్టీ సభ్యులు హర్ట్ఫోర్డ్ నగరంలో...
ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు జరిపిన దాడులను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఖండించారు. ఇలాంటి రౌడీ సంస్కృతి ప్రజాస్వామ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని, కేంద్ర ప్రభుత్వం...
ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, నేతలపై వైసీపీ శ్రేణులు దాడులకు దిగాయి. ఆంధ్ర రాజకీయాల్లో కొత్త రౌడీ సంస్కృతి మొదలైనట్టుంది. పక్కా పధకం ప్రకారం టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ నేతలు...
ప్రముఖ ఎన్నారై మన్నవ మోహన్ కృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా స్టేట్ కమిటీలో నియమితులయ్యారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు నియామక ఉత్తర్వులు జారీ చేశారు....
అక్టోబర్ 12, 2021: తెలుగుదేశం పార్టీ ఎన్నారై సిటీ కౌన్సిల్ సభ్యుల నియామకం చేపట్టింది. మొదటినుంచి తెలుగుదేశం పార్టీకి ప్రవాసులలో మంచి పట్టు ఉన్న సంగతి తెలిసిందే. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు...
గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్ మన్నవ మోహనకృష్ణ పుట్టినరోజు వేడుకలు సెప్టెంబర్ 15న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు నగరంలో ఘనంగా జరిగాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ...
టాలీవుడ్ లో పెద్ద హీరోల అభిమానులు అవకాశం వచ్చినప్పుడల్లా తమ అభిమానాన్ని చాటుకుంటూనే ఉన్నారు. ఈసారి ఆ అభిమానం ఖండాంతరాలు దాటింది. దానికి ఇండియా మరియు ఇంగ్లండ్ మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ వేదికైంది. ఇంగ్లండ్...