తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) గారి సూచనల మేరకు కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ గ్రామానికి చెందిన టీడీపీ కుటుంబ సభ్యుడు గాజుల మురళీకృష్ణ గారి కుమార్తె కిడ్నీ మార్పిడి...
జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుగారి ఆదేశాలు మేరకు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి పరివేక్షణలో, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చన్నాయుడు గారి ఆద్వర్యంలో,...
పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ నేత ఆరిమిల్లి రాధాకృష్ణ అమెరిగా టూర్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నార్త్ కరోలినా రాష్ట్రం, రాలీ నగరంలో టీడీపీ అభిమానులతో...
అమెరికాలోని డల్లాస్ నగర ప్రవాసాంధ్రులు నవంబర్ 21న సమావేశమయ్యారు. తెలుగింటి ఆడబిడ్డ, తెలుగు జాతి ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం అన్న ఎన్టీఆర్ కుమార్తె, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహధర్మచారిణి నారా భువనేశ్వరికి అసెంబ్లీ...
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబంపై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు నిరసనగా అమెరికాలోని కనెక్టికట్ ఎన్నారై తెలుగుదేశం పార్టీ సభ్యులు హర్ట్ఫోర్డ్ నగరంలో...
ప్రముఖ ఎన్నారై మన్నవ మోహన్ కృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా స్టేట్ కమిటీలో నియమితులయ్యారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు నియామక ఉత్తర్వులు జారీ చేశారు....
అక్టోబర్ 12, 2021: తెలుగుదేశం పార్టీ ఎన్నారై సిటీ కౌన్సిల్ సభ్యుల నియామకం చేపట్టింది. మొదటినుంచి తెలుగుదేశం పార్టీకి ప్రవాసులలో మంచి పట్టు ఉన్న సంగతి తెలిసిందే. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు...
నందమూరి తారకరామారావు 97వ జయంతి సందర్భంగా ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లోని 10 వేల పేద కుటుంబాలకు ఎన్నారై తెదేపా సాయం చేసింది. కరోనా లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన 13 జిల్లాల్లోని ముఖ్య...
సెప్టెంబర్ 9 న ఎన్నారై తెలుగుదేశం పార్టీ మరియు నందమూరి అభిమానుల ఆధ్వర్యంలో ఉత్తర కరోలినా రాష్ట్రం లోని షార్లెట్ నగరంలో సమైఖ్యఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు నందమూరి హరికృష్ణకు ఘనంగా నివాళులు అర్పించారు....