ప్రముఖ ఎన్నారై మన్నవ మోహన్ కృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా స్టేట్ కమిటీలో నియమితులయ్యారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు నియామక ఉత్తర్వులు జారీ చేశారు....
సెప్టెంబర్ 17 న హైదరాబాద్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కిరీటంలో మరొక మణిపూస చేరిందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది అన్నారు చైర్మన్ నందమూరి బాలక్రిష్ణ. ఆసుపత్రిలోని రేడియాలజీ డిపార్ట్మెంట్ లో...
టాలీవుడ్ లో పెద్ద హీరోల అభిమానులు అవకాశం వచ్చినప్పుడల్లా తమ అభిమానాన్ని చాటుకుంటూనే ఉన్నారు. ఈసారి ఆ అభిమానం ఖండాంతరాలు దాటింది. దానికి ఇండియా మరియు ఇంగ్లండ్ మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ వేదికైంది. ఇంగ్లండ్...