వైసీపీ రెబల్ ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజు మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుపై వాడిగా కామెంట్స్ చేసారు. మహా న్యూస్ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు విలువే...
జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే తాడేపల్లిలో ప్యాలెస్ లాంటి ఇల్లు కట్టించుకున్న సంగతి తెలిసిందే. కానీ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచీ ఆస్తి పన్ను ఎగ్గొట్టేసారు సారు. అంతో ఇంతో కూడా కాదు, దాదాపు 16 లక్షల...
రెండు నెలలుగా విద్యార్థుల పరీక్షల రద్దు కోసం అలుపెరగని పోరాటంతో విజయం సాధించిన నారా లోకేష్పై ప్రశంసల జల్లు కురుస్తోంది. కోవిడ్ ముప్పు నుంచి లక్షలాది విద్యార్థులను తప్పించిన హీరోగా నారా లోకేష్ ఏపీ విద్యార్థుల...
ఆయుర్వేద ఔషధం కనిపెట్టిన ఆనందయ్య ఆశయం అది ప్రతిఒక్కరికీ అందాలి అని. ఉచితంగా తయారుచేసి పంచడానికి కూడా తను రెడీ అన్నారు. అయితే వైసీపీ నేతల దెబ్బకి ఇప్పుడు ఆ పరిస్ధితి కనిపించడం లేదు. హైకోర్టు...
శంకరాచార్యులు స్థాపించిన శంకర పీఠాలు శృంగేరీ, బద్రి, పూరి, ద్వారక, కంచి మాత్రమే అని, విశాఖపట్నంలోని శారదా పీఠం డూప్లికేట్ శంకర పీఠమని గోవిందానంద సరస్వతి అన్నారు. ప్రభుత్వ గుర్తింపుతో పీఠాలకు గుర్తింపు రాదని, అసలు...