ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే అందరం కలిసికట్టుగా పోరాడి ఈ నీరంకుశ ప్రభుత్వని గద్దె దించాలని ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న నర్సాపురం ఎంపీ కనుమూరు రఘు రామ కృష్ణ రాజు ఉత్తర కరోలినా లోని ర్యాలీ లోనీ...
తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు మన్నవ మోహన కృష్ణ (Mannava Mohana Krishna) భారీ ట్రాక్టర్ల ర్యాలీ...
అభిమానం చాటుకున్న ప్రవాస భారతీయులు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అమెరికాలో అట్లాంటాకు వచ్చిన సందర్బముగా ప్రవాస భారతీయుడు విలాస్ రెడ్డి జంబుల ఆధ్వర్యములో టైమ్స్ స్క్వేర్ బిల్ బోర్డు లో బండి...
ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి, గొప్ప తెలుగు నాయకుడు మరియు దార్శనికుడు డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి (Yeduguri Sandinti Rajasekhara Reddy) వర్ధంతి సెప్టెంబర్ 1, 2023 న అరిజోనాలోని ఫీనిక్స్లో జరిగింది. జ్యోతి వెలిగించి,...
భారత పార్లమెంట్ సభ్యులు కనుమూరు రఘు రామ కృష్ణం రాజు (Kanumuru Raghu Rama Krishna Raju) మరోసారి అమెరికా పర్యటనకి విచ్చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆగష్టు 30 బుధవారం రోజున నార్త్...
కరీంనగర్ ఎంపీ, భారతీయ జనతా పార్టీ (BJP) జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అమెరికా పర్యటనకు బయలుదేరారు . పది రోజుల పాటు ఆయన యూఎస్లోనే ఉండనున్నారు. శుక్రవారం సెప్టెంబర్ 1 తెల్లవారుజామున బండి...
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ టిడిపి వివిధ విభాగాలను సమయుత్తం చేసే పనిలో భాగంగా గా ఎన్నారై టీడీపీ ఐర్లాండ్ విభాగం ఆధ్వర్యంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకుపోవడం, నారా...
రాష్ట్రంలో విద్యారంగ పరిరక్షణ కోసం, అవినీతిరహిత తెలంగాణ నవ నిర్మాణానికి కదం కదం కలిపి కదనభేరీని మోగిద్దామని అఖిల భారత విద్యార్థి పరిషత్ (ABVP) తెలంగాణ పిలుపునిచ్చింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్...
జార్జియా రాష్ట్రం, అట్లాంటా నగరంలో ఇండియా నుండి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులతో ఎన్నారై టీడీపీ అట్లాంటా ఆధ్వర్యంలో మీట్ & గ్రీట్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. జులై 12 బుధవారం సాయంత్రం సంక్రాంతి రెస్టారెంట్...
నారా లోకేష్ యువగళం పాదయాత్ర 150 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలోని మారియాట్ హోటల్ లో ఆదివారం జులై 9న సిడి ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ...