మహా నాయకుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత నేత విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు 27వ వర్ధంతి కార్యక్రమం తెలుగుదేశం ఎన్ఆర్ఐ టీడీపీ యూకే శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. యునైటెడ్ కింగ్డమ్ (United...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగువారి ఖ్యాతిని ప్రపంచం నలుమూలలకి వ్యాపింపజేసిన నందమూరి తారకరాముని 27వ వర్ధంతి కార్యక్రమాన్ని అమెరికాలోని నార్త్ కరోలినా (North Carolina) రాష్ట్రం, షార్లెట్ నగరంలో ఘనంగా...
. కొత్తగా గ్లోబల్ తెలంగాణ సంఘం లాంచ్. వ్యవస్థాపకులుగా ఎన్నారై విశ్వేశ్వర్ రెడ్డి కలవల. సహ వ్యవస్థాపకులుగా మల్లారెడ్డి అలుమల్ల, శ్రవణ్ రెడ్డి పాడూరు. ఇండియా విభాగం ప్రెసిడెంట్ గా శ్రీనివాస రెడ్డి పాడూరు. ఎంపీ...
పెనమలూరు ఎన్నారై అసోసియేషన్ (Penamaluru NRI Association) ద్వారా ఎన్నారైలు ఎప్పటికప్పుడు తమ దాతృత్వాన్ని చాటుకుంటూనే ఉంటున్నారు. ఒక పక్క ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పేద విద్యార్థుల కోసం, మరోపక్క గ్రామస్తుల వినియోగం కోసం, అలాగే...
అమెరికాలో తెలుగువాడైన ఉపేంద్ర చివుకుల కు మరో అరుదైన గౌరవం లభించింది. న్యూజెర్సీలో గత కొన్నేళ్లుగా ఉపేంద్ర చివుకుల చేస్తున్న సేవలను గుర్తించిన న్యూజెర్సీ పరిపాలన విభాగం ఆయన సేవలను ప్రశంసింస్తూ ఓ ప్రకటన జారీ...
అమెరికాలోని అన్ని నగరాల్లో ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమం ఈ నెల 18వ తేదీన ఘనంగా నిర్వహించాలని టీడీపీ ఎన్ఆర్ఐ యూఎస్ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి కోరారు. యూఎస్ లోని తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో ఆయన...
తణుకు మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ మరియు ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఆధ్వర్యంలో తణుకు పట్టణంలోని వృద్ధులకు రగ్గులు పంపిణీ చేశారు. ఉత్తర అమెరికాలో ఉన్నటువంటి ప్రవాసాంధ్ర సంస్థ తానా కమ్యూనిటీ సర్వీసెస్...
కొణిదెల పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీకి ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమంలో భాగంగా “ఎన్ఆర్ఐ జనసేన టీమ్” రూ 4,30,079 విరాళం జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కొణిదెల...
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ మరియు కేంద్ర పర్యాటక శాఖా మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య చేతుల మీదుగా హైదరాబాద్ లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం...
భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు తమ నాలుగు రోజుల దుబాయి పర్యటనలో భాగంగా యూఏఈ తెలుగు అసొసియేషన్ వారు దుబాయి లోని భారత కాన్సులేట్ జనరల్ ప్రాంగణంలో జనవరి 3...