Bay Area, California: అజరామరం అమరావతి రాజధాని అని మిర్చియార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు కొనియాడారు. బే ఏరియా మిల్పిటాస్ పట్టణం లో 4/3/2026 శుక్రవారం నాడు చట్టబద్దమైన రాజధానిగా అమరావతి ఏర్పడటం పట్ల...
తెలుగుదేశం ప్రభుత్వం విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకు రావాలనే కృతనిశ్చయంతో వుందని మాజీ ఎమ్మెల్సీ డా: ఏ.యస్. రామకృష్ణ అన్నారు. ది 09-04-2025 సాయంత్రం ఫిన్లాండ్ (Finland) రాజధాని హెల్సింకీ (Helsinki) లో తెలుగు సంఘాలు,...
ఇటీవల ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రం, చిత్తూరు జిల్లా, పుంగనూరులో వైసీపి (YSR Congress Party) గూండాల చేతుల్లో హత్యకి గురైన టిడిపి (Telugu Desam Party – TDP) కార్యకర్త రామకృష్ణ కుటుంబానికి లోకేష్...
ఈ నెల 21 న అమెరికాలోని అట్లాంటా (Atlanta, Georgia) లో YS జగన్ మోహన్ రెడ్డి (Yeduguri Sandinti Jagan Mohan Reddy) పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య...
Scottsdale, Arizona: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) జన్మదిన వేడుకలు ఫీనిక్స్ (Phoenix), యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఘనంగా నిర్వహించబడ్డాయి. స్కాట్స్డేల్...
Guntur, Andhra Pradesh: వాషింగ్టన్ డీసీలో GWTCS స్వర్ణోత్సవాలకు కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Chandra Sekhar Pemmasani) ను సంస్థ అధ్యక్షులు కృష్ణ లాం ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్, గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో గుంటూరు...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అద్భుతమైన విజయాన్ని సాంతం చేసుకుని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) గారు రెండవసారి విభజితాంధ్రప్రదేశ రాష్ట్ర ముఖ్యమంత్రిగా...
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) హైకోర్ట్ సీనియర్ అడ్వకేట్ ఉన్నం మురళీధరరావు కి అమెరికా పర్యటనలో జులై 28, ఆదివారం రోజున వాషింగ్టన్ డీసీ లో ప్రవాసులు సత్కరించారు. గత ప్రభుత్వ శాసనాలను అప్రజాస్వామికంగా తోసిపుచ్చి, వేలాది...
ఇటీవల ముగిసిన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) శాసనసభ ఎన్నికలలో శ్రీకాకుళం జిల్లా, ఇచ్ఛాపురం నియోజకవర్గం (Ichchapuram Assembly Constituency) నుంచి ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు డా. అశోక్ బెందాలం. తన సమీప వైసీపీ...
. పోలీసుల ఆంక్షల వలన వినూత్నంగా ఇంటింటికి తిరిగి సంక్రాంతి కానుక అందచేత . గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 10 వేల మందికి చంద్రన్న సంక్రాంతి కానుకను అందచేసిన మన్నవ మోహనకృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్ ....