Events6 years ago
అమరావతి రైతులకి మద్దతుగా అట్లాంటాలో ర్యాలీ
జనవరి 12న అమెరికాలోని అట్లాంటా నగరంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైతులకి మద్దతుగా ప్రవాసాంధ్రులు ర్యాలీ నిర్వహించారు. ముందుగా స్థానిక శ్రీ క్రిష్ణ విలాస్ లో సుమారు 250 మందికిపైగా సమావేశమయ్యారు. అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...