అమెరికాలోని బోస్టన్ మహానగరంలో ఎన్నారై టీడీపీ యూఎస్ఏ ఆధ్వర్యంలో మహానాడుకు అన్ని హంగులతో చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు. మే 20, 21న పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ఈ పసుపు పండుగకు మశాచుసెట్స్ రాష్ట్రంలోని బోస్టన్ మరియు...
మే 20, 21 న బోస్టన్ వేదికగా జరగనున్న ఎన్నారై టీడీపీ మహానాడుకు శంఖారావం పూరించారు. తెలుగుదేశం పిలుస్తోంది రా.. కదలిరా… అనే పిలుపుతో 250 పైచిలుకు అభిమానులు శంఖారావం సభకు హాజరై కరతాళ ధ్వనుల...
తెలుగు దేశం పిలుస్తుంది రా కదిలిరా అనే పిలుపుతో, నేల ఈనిందా ఆకాశం చిల్లుపడిందా అనే విధముగా బోస్టన్ ఎన్నారై టీడీపీ కార్యకర్తలు సమావేశమై తెలుగుదేశం పార్టీ 40 వసంతాల పండుగని ఘనంగా నిర్వహించారు. ఈ...