మే 20, 21 న బోస్టన్ వేదికగా జరగనున్న ఎన్నారై టీడీపీ మహానాడుకు శంఖారావం పూరించారు. తెలుగుదేశం పిలుస్తోంది రా.. కదలిరా… అనే పిలుపుతో 250 పైచిలుకు అభిమానులు శంఖారావం సభకు హాజరై కరతాళ ధ్వనుల...
తెలుగు దేశం పిలుస్తుంది రా కదిలిరా అనే పిలుపుతో, నేల ఈనిందా ఆకాశం చిల్లుపడిందా అనే విధముగా బోస్టన్ ఎన్నారై టీడీపీ కార్యకర్తలు సమావేశమై తెలుగుదేశం పార్టీ 40 వసంతాల పండుగని ఘనంగా నిర్వహించారు. ఈ...