సాహితీ బంధువులందరికీ నమస్కారం. 2025 సంవత్సరానికిగాను జొన్నలగడ్డ రాంభొట్లు-సరోజమ్మ స్మారక ‘సిరికోన నవలల’ పోటీ నిర్వహిస్తున్నారు. అంశం: “మారుతున్న విలువలు, చదువులు, తల్లిదండ్రుల బాధ్యత, యువత నేపథ్యం”. ఉత్తమ నవలకు నగదు పురస్కారం ₹40 వేల...
Dallas, Texas: “Sirikona Sahithi Academy”- జొన్నలగడ్డ రాంభొట్లు-సరోజమ్మ స్మారక 2024 నవలా రచనల పోటీలలో ఎంపికైన నవలా విజేతల సన్మాన సభా కార్యక్రమం, అక్టోబరు 26 వ తేదీ ఆదివారం అంతర్జాలంలో జరిగింది. అనేకమంది సాహితీ...