News5 years ago
విశాఖపట్నంలోని శారదా పీఠం డూప్లికేట్
శంకరాచార్యులు స్థాపించిన శంకర పీఠాలు శృంగేరీ, బద్రి, పూరి, ద్వారక, కంచి మాత్రమే అని, విశాఖపట్నంలోని శారదా పీఠం డూప్లికేట్ శంకర పీఠమని గోవిందానంద సరస్వతి అన్నారు. ప్రభుత్వ గుర్తింపుతో పీఠాలకు గుర్తింపు రాదని, అసలు...