Doha, Qatar: ఖతార్ దేశ రాజధాని దోహా (Doha) మహానగరంలో ప్రతిష్టాత్మకంగా 2024 నవంబర్లో జరిగిన “9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు” యొక్క సభా విశేష సంచిక అంతర్జాల మాధ్యమంలో ఆదివారం విజయవంతంగా ఆవిష్కరించబడింది....
Andhra Pradesh: శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ సంస్థ ఆధ్వర్యంలో జూమ్ ఆన్లైన్ వేదికగా శనివారం మధ్యాహ్నం మూడు గంటల పాటు వివిధ దేశాలలో నివసించే ప్రవాసాంధ్రుల కోసం ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర...
కరోనా మహమ్మారి ప్రభావం ద్వారా మనం నేర్చుకున్న మొదటి పాఠం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం. ముఖ్యంగా భారతదేశంలో ఉంటున్న ప్రవాసుల తల్లిదండ్రుల సంరక్షణ అనేది ఒక పెద్ద సందిగ్థత. ముఖ్యంగా ఒంటరితనం, ఆందోళన, భయం మరియు ఆరోగ్యం....