Warsaw, Poland – భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో వార్సాలో ఘనంగా నిర్వహించిన “వికసిత్ భారత్ రన్ 2025” కార్యక్రమంలో పోలాండ్ తెలుగు అసోసియేషన్ (PoTA) సభ్యులు చురుకుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం భారతీయ సమాజానికి...
పోలాండ్లో తెలుగు సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణలో ముందంజలో ఉన్న పోలాండ్ తెలుగు అసోసియేషన్ (Poland Telugu Association – PoTA) ఆధ్వర్యంలో, క్రకోవ్ (Kraków) నగరంలో మూడవ వార్షిక వినాయక చవితి (Ganesh Chaturthi) మహోత్సవాలు...