త్రిపుర (Tripura) రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనా రెడ్డి (Nallu Indrasena Reddy) ని ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రామసహాయం రెడ్డి, ఇతర ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి, రేపు జరగనున్న...
. ఆటా (ATA) సహకారంతో తిమ్మాపూర్ జెడ్పీహెచ్ఎస్లో ప్రహరీ గోడ, ఆర్ఓ ప్లాంట్ ప్రారంభం. విద్యార్థులకు షూ, టిఫిన్ బాక్సులు, బ్యాగ్స్ తదితర సామాగ్రి పంపిణీ. బోర్డు ఆఫ్ ట్రస్టీ విష్ణు ప్రకాష్ రావు మాధవరం...
క్రీడలు మానసికల్లోసాన్ని కలిగిస్తాయని ఆటా (ATA) ప్రెసిడెంట్ జయంత్ చల్లా (Jayanth Challa), ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రామసహాయం రెడ్డి అన్నారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో, ఎస్ఈ & పిఎస్ (సేవ్ ఎన్విరాన్మెంట్...
Hyderabad, Telangana: అమెరికా, భారత్ ఆర్థిక భాగస్వామ్యంలో కీలక కేంద్రంగా హైదరాబాద్ మారిందని అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ (Laura Williams) అన్నారు. శుక్రవారం, హైదరాబాద్ టి హబ్ (T-Hub) వేదికగా అమెరికా తెలుగు...
తెలంగాణ (Telangana) రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి (Anumula Revanth Reddy) ని అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ప్రెసిడెంట్ జయంత్ చల్లా (Jayanth Challa), ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రామసహాయం రెడ్డి (Satish...
ఆటా చేస్తున్న సేవలు అనిర్వచనీయమని మాజీ మంత్రి, మహేశ్వరం శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) అన్నారు. రంగారెడ్డి జిల్లా (Rangareddy District), జిల్లెలగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల (Challa Linga Reddy Zilla...
New Jersey: ఆటా ఆధ్వర్యంలో న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్ నగరంలో ఉన్న రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ (Royal Albert’s Palace) లో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. న్యూయార్క్ (New York), న్యూజెర్సీ,...
Las Vegas, Nevada: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) తదుపరి అధ్యక్షునిగా జయంత్ చల్లా ప్రమాణస్వీకారం చేశారు. ఆటా ప్రస్తుత అధ్యక్షురాలు మధు బొమ్మినేని నుంచి 2025-26 కాలానికి గానూ అధ్యక్ష బాధ్యతలు అందుకున్నారు. ఈ...
అమెరికా తెలుగు సంఘం ATA అధ్యక్షులు మధు బొమ్మినేని మరియు కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ పాశం (Kiran Pasham) నాయకత్వంలో శ్రీధర్ తిరుపతి కోఆర్డినేటర్ గా, ప్రశాంతి అసిరెడ్డి కోకన్వీనర్ గా, సాయి సుధిని నేషనల్...
శ్రీ కృష్ణుడు పాండవులకు మరియు కౌరవులకు సంధి ఒనర్చుటకు పాండవ రాయబారిగా హస్తినకు వెళ్ళు ముందు పాండవుల కుటుంబముతో అంతరంగ సమావేశ ఘట్టము. ఈ నాటకాన్ని కళారత్న శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు దర్శకత్వం వహించగా,...