తెలంగాణ రాష్ట్రం జానంపేట కు చెందిన ఈశ్వర్ రెడ్డి బండా ఇరవై ఏళ్లుగా అమెరికాలో ఉంటున్నారు. పుట్టిన ఊరు పై ఉన్న మక్కువతో రోడ్డు మంజూరు అయ్యేలా చొరవ తీసుకున్నారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి...
గుంటూరు జిల్లా ప్రవాసాంధ్రుల ఆత్మీయ సమావేశం 23వ తానా మహాసభల వేదికగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని శ్రీరామ్ ఆలోకం, రామకృష్ణ వాసిరెడ్డి, సుధీర్ ఉమ్మినేని సమన్వయపరిచారు. ఈ కార్యక్రమానికి గుంటూరు మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్...
మన ఊరు మన వాళ్ళు అన్న స్ఫూర్తితో అమెరికాలోని ప్రవాస ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం లోని చలప్పాలెం గ్రామస్తులు అందరూ జూన్ 23 మరియ 24 తేదీలలో న్యూజెర్సీ రాష్ట్రంలోని ప్రిన్స్ టన్ పట్టణం...
Saachi is a Telugu movie released on Friday, March 3rd, 2023. The movie is directed by Vivek Pothagoni, a Virginia based Telugu NRI. A. Sanjana Reddy,...
అమెరికాలోని చార్లొట్ నగరంలో నివసిస్తున్న దాదాపు 200 మంది ప్రవాసాంధ్రులు రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలకు మద్దతుగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చార్లొట్ నగరంలో నివసిస్తున్న పెద్దలు,...
ఏప్రిల్ 28న అమెరికాలోని డల్లాస్ లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించిన సంగతి తెలిసిందే. 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఈ వేడుకల ద్వారా తమ భవనానికి...