“మేము సైతం బాబు కోసం“అంటూ అమెరికాలోని న్యూ జెర్సీ (New Jersey), ఎడిసన్ (Edison) నగరంలో చంద్రబాబుకు మద్దతుగా తెలుగుదేశం, జనసేన ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. విపరీతమైన చలిలో కూడా 500 మందికి...
అమెరికాలో తెలుగు విద్యార్థి నిహాల్ అంతర్జాతీయ శాంతి బహుమతి రేసులో ముందున్నారు. అంతర్జాతీయ బాలల హక్కుల సంస్థ కిడ్స్ రైట్స్ ఈ సంవత్సరం అంతర్జాతీయ బాలల శాంతి బహుమతికి తుది పోటీదారులను ప్రకటించింది. ఇందులో అమెరికాలో...
ఎడిసన్, న్యూ జెర్సీ, నవంబర్ 4: అమెరికాలో సేవా కార్యక్రమాలతో అందరికి చేరువ అవుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ తాజాగా నమీ (National Alliance on Mental Illness) వాక్స్కు మద్దతు ఇచ్చింది....
న్యూ జెర్సీ, అక్టోబర్ 7, 2023: అమెరికాలో తెలుగు విద్యార్థికి అరుదైన గౌరవం. అమెరికాలో ప్రవాస తెలుగు విద్యార్ధికి శ్రీ నిహల్ తమ్మన కు అరుదైన గౌరవం లభించింది. బ్యాటరీ రీసైక్లింగ్తో పర్యావరణానికి ఎంతో మేలు...
న్యూయార్క్లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) అమెరికాలో మొదటిసారిగా తీర్ధయాత్ర పేరుతో నిర్వహించిన కార్యక్రమం ఘనంగా జరిగింది. సెప్టెంబర్ 10వ తేదీన నిర్వహించిన ఆధ్యాత్మిక స్థల సందర్శనం కార్యక్రమంలో భాగంగా 4 దేవాలయాలను TLCA...
ఎడిసన్, న్యూ జెర్సీ, సెప్టెంబర్16: నారా చంద్రబాబు నాయుడుకి మద్దతుగా తెలుగు ప్రజలు అమెరికాలో మేము సైతం అంటూ ముందుకొచ్చారు. అన్యాయంగా చంద్రబాబును అరెస్ట్ చేశారంటూ మండిపడ్డారు. చంద్రబాబుపై కేసును కొట్టివేసి, విడుదల చేసే వరకు...
ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ ఆధ్వర్యంలో ‘హాలిడే ఇన్-హాజలెట్ హోటల్’ లో నిర్వహించిన కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బండి సంజయ్ గారు పాల్గొని ఎన్నారైలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ...
ఎడిసన్, న్యూ జెర్సీ, సెప్టెంబర్ 7: అమెరికాలో హిందు ఆధ్యాత్మిక వైభవాన్ని కొనసాగిస్తున్న న్యూజెర్సీ సాయి దత్త పీఠం సాటి మనిషికి సాయపడాలనే సాయితత్వంతో పని చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రతి యేటా నిర్వహించే బ్యాక్...
కరీంనగర్ ఎంపీ, భారతీయ జనతా పార్టీ (BJP) జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అమెరికా పర్యటనకు బయలుదేరారు . పది రోజుల పాటు ఆయన యూఎస్లోనే ఉండనున్నారు. శుక్రవారం సెప్టెంబర్ 1 తెల్లవారుజామున బండి...
ఎడిసన్, న్యూ జెర్సీ ఆగస్ట్ 15: 77వ భారత స్వాతంత్య్ర దినోత్సవం పురసర్కరించుకుని భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా వేడుకలు అట్టహాసంగా జరిగాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 వసంతాలు నిండి 77 వ వసంతంలోకి...