Washington DC: అమెరికా రాజధాని ప్రాంతంలో తానా పాఠశాల (TANA School) ఆధ్వర్యంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని భాను మాగులూరి (Bhanu Maguluri) సమన్వయపరిచారు. భారతదేశ జాతీయ జెండాను,...
Washington DC: సాటి మనిషి కష్టాన్ని గుర్తించింది చంద్రబాబే.. మానవ నాగరికతా వికాసంలో. పుస్తక పఠనం అత్యంత ప్రధానమైనది. అమెరికా రాజధాని మెట్రో ప్రాంతంలో, భాను మాగులూరి (Bhanu Maguluri) ఆధ్వర్యంలో.. రాష్ట్ర గ్రంధాలయ పరిషత్ చైర్మన్...
Washington, D.C. : ప్రముఖ కవి, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డా. సి.నారాయణ రెడ్డి (Dr. C. Narayana Reddy) 94వ జయంతిని అమెరికా రాజధాని వాషింగ్టన్ డి.సి (Washington, D.C.) లో ఘనంగా నిర్వహించారు....
Virginia: ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని అమెరికాలోని వర్జీనియాలో తానా (TANA) ఆధ్వర్యంలో “ఆడపడుచుల గోరింటాకు పండుగ” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తానా సాంస్కృతిక విభాగం కోఆర్డినేటర్ సాయిసుధా పాలడుగు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తానా...
Washington, D.C.: జరిగిన దుర్మార్గాలని ‘అరాచకంపై అక్షర సమరం’లో తెదేపా సీనియర్ నేత, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు (Mannava Subbarao) ఎండగట్టారని వక్తలు కొనియాడారు. ఇలాంటి ఎందరో నాయకుల పోరాట...
Detroit, Michigan: భాషే బంధానికి మూలమని శాసన సభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ (Vasantha Krishna Prasad), తంగిరాల సౌమ్య అన్నారు. అమెరికా లోని డెట్రాయిట్ (Detroit) లో మూడు రోజుల పాటు తానా 24 వ మహాసభలు...
Jacksonville, Florida: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన సమయమని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ (Vasantha Krishna Prasad) అన్నారు. తద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి...
చంద్రబాబు తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు దేశ ప్రగతికే మార్గదర్శకమయ్యిందని నందిగామ శాసన సభ్యురాలు (MLA) తంగిరాల సౌమ్య (Tangirala Sowmya) అన్నారు. జూన్ 27 తేదీ సాయంత్రం అమెరికా రాజధాని మెట్రో (Washington DC) ప్రాంతంలో,...
Washington, D.C. : ప్రజల మానసిక, శారీరక ఆరోగ్యానికి యోగా (Yoga) ఎంతో అవసరం అని మన్నవ సుబ్బారావు (Mannava Subbarao) అన్నారు. ఈ నెల 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (International Yoga Day)...
అమెరికా రాజధాని నగరం Washington, D.C. లోని వర్జీనియా (Virginia) లో “మినీ మహానాడు” (Mini Mahanadu) ను ఘనంగా నిర్వహించారు. తెలుగు సంప్రదాయాన్ని అనుసరించి జ్యోతి ప్రజ్వలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. నందమూరి తారక రామారావు...