Washington DC, June 8, 2024: అమెరికాలోని వాషింగ్టన్ డీసీ (Washington DC) లో బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS) మరియు తానా (TANA) సంయుక్తంగా ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి...
రాష్ట్రంలో పాలకపక్షం గద్దె దిగితేనే మీ ఆస్తులకు రక్షణ ఉంటుందని ముప్పాళ్ల, మన్నవ అన్నారు. ప్రపంచ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ప్రవాసాంధ్రుల తల్లిదండ్రుల సమావేశం వాషింగ్టన్ డీసీలో భాను ప్రకాష్ మాగులూరి అధ్యక్షతన జరిగింది. ఈ...
గుంటూరు జిల్లా ప్రవాసాంధ్రుల ఆత్మీయ సమావేశం 23వ తానా మహాసభల వేదికగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని శ్రీరామ్ ఆలోకం, రామకృష్ణ వాసిరెడ్డి, సుధీర్ ఉమ్మినేని సమన్వయపరిచారు. ఈ కార్యక్రమానికి గుంటూరు మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్...
అమెరికా వ్యాప్తంగా ఏడాదిపాటు ఘనంగా నిర్వహించిన ఎన్టీఆర్ (NTR) శతజయంతి ఉత్సవాలపై రూపొందించిన సావనీర్ ను భారత 13వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (NV Ramana) ఆవిష్కరించారు....
న్యూయార్క్, అమెరికా: తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) సభల్లో పాల్గొనేందుకు అమెరికా వచ్చిన భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Muppavarapu Venkaiah Naidu) గారికి ఘనస్వాగతం లభించింది. ఈ నెల 7 నుంచి...
అమెరికాలోని వాషింగ్టన్ డీసీ నగరంలో ప్రవాసాంధ్రుల తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి భాను మాగులూరి అధ్యక్షతన వహించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం ఎన్టీఆర్ (NTR), ఘంటసాల (Ghantasala Venkateswararao) శత జయంతిని పురస్కరించుకుని...
అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఘంటసాల శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని యండమూరి నాగేశ్వరరావు సమన్వయ పరిచారు. ఘంటసాల చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. అమర గాయకుడు ఘంటసాలకు శతవసంతాల...
మేరిల్యాండ్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మేరిల్యాండ్ టీడీపీ అధ్యక్షులు రాజా రావులపల్లి అధ్యక్షత వహించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి కోటి రూపాయల విరాళం ఇవ్వనున్నట్లు డాక్టర్ హేమప్రసాద్...
బోస్టన్, న్యూ ఇంగ్లండ్ ఏరియా: శ్రీ బోళ్ల గారి ప్రోత్సాహంతో, బోస్టన్ ఎన్నారై టీడీపీ (Boston NRI TDP) ప్రెసిడెంట్ అంకినీడు చౌదరి రావి మరియు న్యూ హాంప్షైర్ ప్రెసిడెంట్ అనిల్ పొట్లూరి గారి చొరవతో,...
ఎన్టీఆర్ కు నిజమైన నివాళి తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే అని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు (Kinjarapu Ram Mohan Naidu) అన్నారు. వాషింగ్టన్ డీసీలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు అత్యంత...