నాగరిత సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందినా మంచితనం, మానవత్వం, సంస్కారవంతమైన సమాజాభ్యుదయం పుస్తకాలతోనే సాధ్యమవుతుందని ప్రముఖ సాహితీవేత్త, కవి డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం అమెరికాలోని డల్లాస్ (Dallas) నగరం మెలీసా...
Melissa, Texas: అమెరికా లో టెక్సాస్ రాష్ట్రంలోని మెలిస్సా నగరంలో స్థాపించబడిన శ్రీ ఎన్.వి.ఎల్ స్మారక తెలుగు గ్రంథాలయం (NVL Memorial Telugu Library) తన ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. శ్రీ నలజల నాగరాజు...