Tirumala, Tirupati: తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి NRI లతోపాటు కుటుంబాన్ని కూడా అనుమతించేలా తానా మెంబర్షిప్ బెనిఫిట్స్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని (Sai Bollineni), తానా మాజీ అధ్యక్షులు జయరాం కోమటి...
Andhra Pradesh: శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ సంస్థ ఆధ్వర్యంలో జూమ్ ఆన్లైన్ వేదికగా శనివారం మధ్యాహ్నం మూడు గంటల పాటు వివిధ దేశాలలో నివసించే ప్రవాసాంధ్రుల కోసం ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర...
దోహా (Doha) లో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా & ఆంధ్ర కళా వేదిక సంయుక్త నిర్వహణలో ఖతార్ (Qatar) దేశ రాజధాని దోహా (Doha) లో నవంబర్ 22-23, 2024 తేదీలలో జరిగిన 9వ...
Dallas, Texas: ఇర్వింగ్ నగరంలో మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజా (Mahatma Gandhi Memorial Plaza) వద్ద ఐఎఎన్టి నిర్వహణలో “గాంధీ శాంతి నడక – 2024” పేరిట గత ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో వందలాది ప్రవాసభారతీయులు...
భారతదేశం వెళ్లిన తెలుగు ప్రవాసులు తిరుమలలో కొలువైన ఆ శ్రీవేంకటేశ్వరుడిని దర్శనం చేసుకోని వారు ఉండరు. ఇండియా ట్రిప్ లో ప్రవాసులకు (NRIs) టైం చాలా తక్కువుంటుంది. ఈ తక్కువ టైంలో శ్రీవారిని దర్శించుకోవడం కొంచెం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మరియు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ లతో కూటమి (National Democratic Alliance – NDA) నాయకులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అక్టోబర్ 1 మంగళవారం సాయంత్రం...
బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS) స్వర్ణోత్సవ వేడుకలు వేడుకలు కన్నుల పండుగగా, అంగరంగ వైభవంగా జరిగాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన పలు రంగాల ప్రముఖులతోపాటు తానా, ఇతర ప్రవాస...