Dallas, Texas, January 10, 2026: సంపాదించడం అంటే కేవలం డబ్బు మాత్రమే సంపాదించడం కాదు. విజ్ఞానాన్ని సంపాదించడం..మన కోసం పనిచేసే మనుషులను సంపాదించడం.. సమాజంలో మనుషుల ప్రేమను సంపాదించడం అనేది ఎప్పుడూ పాటిస్తే ఎలా...
Dallas, Texas: అమెరికాలో తెలుగువారికి కొండంత అండగా నిలబడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్కి ఛైర్మన్గా కిషోర్ కంచర్ల కు నాట్స్ బోర్డు బాధ్యతలు అప్పగించింది.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కృష్ణా జిల్లా...
Washington DC, USA: అంతర్జాతీయ వేదికపై తెలుగింటి మహిళకు అరుదైన సత్కారం.. అమెరికా రాజధాని వేదికగా అమెరికన్ మల్టీ ఎత్నిక్ కమీషన్.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తించిన పలు విభాగాలకు చెందిన...
బ్రూక్స్విక్ తెలుగు అసోసియేషన్ (Washington DC) ఆధ్వర్యంలో దీపావళి (Diwali) వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగు (Telugu) సాంప్రదాయాలు ఉట్టిపడేలా పెద్దఎత్తున దీపాలు వెలిగించి ఆ ప్రాంతమంతా దీపకాంతులు వెదజల్లేలా అలంకరించారు. ముఖ్యంగా మహిళలు (Women)...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ తెలుగు వేడుకలు మార్చ్ 16 న టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ (Dallas) నగరంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. న భూతో న భవిష్యత్ అన్నట్లు నాట్స్ డల్లాస్ తెలుగు...
అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘమైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (North America Telugu Society) ‘నాట్స్’ తాజాగా 2024-25 సంవత్సరాలకు నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్లను ప్రకటించింది. నాట్స్ బోర్డు ఛైర్మన్గా ప్రశాంత్...
రాష్ట్రంలో పాలకపక్షం గద్దె దిగితేనే మీ ఆస్తులకు రక్షణ ఉంటుందని ముప్పాళ్ల, మన్నవ అన్నారు. ప్రపంచ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ప్రవాసాంధ్రుల తల్లిదండ్రుల సమావేశం వాషింగ్టన్ డీసీలో భాను ప్రకాష్ మాగులూరి అధ్యక్షతన జరిగింది. ఈ...
అమెరికా వ్యాప్తంగా ఏడాదిపాటు ఘనంగా నిర్వహించిన ఎన్టీఆర్ (NTR) శతజయంతి ఉత్సవాలపై రూపొందించిన సావనీర్ ను భారత 13వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (NV Ramana) ఆవిష్కరించారు....
అమెరికాలోని వాషింగ్టన్ డీసీ నగరంలో ప్రవాసాంధ్రుల తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి భాను మాగులూరి అధ్యక్షతన వహించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం ఎన్టీఆర్ (NTR), ఘంటసాల (Ghantasala Venkateswararao) శత జయంతిని పురస్కరించుకుని...
మేరిల్యాండ్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మేరిల్యాండ్ టీడీపీ అధ్యక్షులు రాజా రావులపల్లి అధ్యక్షత వహించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి కోటి రూపాయల విరాళం ఇవ్వనున్నట్లు డాక్టర్ హేమప్రసాద్...