Guntur, Andhra Pradesh: వాషింగ్టన్ డీసీలో GWTCS స్వర్ణోత్సవాలకు కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Chandra Sekhar Pemmasani) ను సంస్థ అధ్యక్షులు కృష్ణ లాం ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్, గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో గుంటూరు...
బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS) స్వర్ణోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆగస్టు 11వ తేదీన వాలీబాల్ (Volleyball) పోటీలను, త్రోబాల్ (Throwball) పోటీలను నిర్వహించారు. వర్జీనియా వాలీబాల్ ఫ్యాక్టరీ (Virginia Volleyball Factory) లో...
అమెరికా రాజధాని Washington DC వేదికగా బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS) స్వర్ణోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రత్యేక వెబ్ సైట్ ను ఆవిష్కరించారు. వెస్ట్ విండ్ క్రాసింగ్ క్లబ్ హౌస్ లో జూలై...
వాషింగ్టన్ డీసీ లోని తెలుగువాళ్లకు గత 50 సంవత్సరాలుగా సేవలందిస్తున్న గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం (GWTCS) ఏర్పాటై 50 సంవత్సరాలు అవుతోంది. ఈ నేపథ్యంలో గోల్డెన్ జూబ్లి వేడుకలను వాషింగ్టన్ డీసీ (Washington...
అమెరికా రాజధాని Washington DC వేదికగా బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS) స్వర్ణోత్సవ వేడుకల లోగో ఆవిష్కరణ పూర్వ అధ్యక్షులు, కార్యవర్గం, దాతల సమక్షంలో ఘనంగా జరిగింది. ఎన్నో తరాల సాక్షిగా ఐదు...
Washington DC, June 8, 2024: అమెరికాలోని వాషింగ్టన్ డీసీ (Washington DC) లో బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS) మరియు తానా (TANA) సంయుక్తంగా ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి...
బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (Greater Washington Telugu Cultural Sangham – GWTCS) ఆధ్వర్యంలో అమెరికా రాజధాని ప్రాంతం వేదికగా 2024 మే 18 శనివారం రోజున వందలాది మంది పెద్దలు, చిన్నారులు,...
కూసింత వెటకారం, కాసింత గోరోజనం, సౌమ్యులు, కల్మషంలేని మనుషులు, ఆతిథ్యానికి మారుపేరు, అతిథి మర్యాదల్లో సాటిలేని వారు. ఇలా వింటుంటేనే అర్ధం కావట్లా? ఆయ్! గోదారొళ్ల గురించే కదా చెప్తున్నారు అని. అందుకే అటు ఇండియా...
49 సంవత్సరాల క్రితం మొదలై, నేటికీ తెలుగు భాష, సంస్కృతీ, సంప్రదాయాలను ఈ తరానికి కూడా అందిస్తూ, వేలాది మంది తెలుగు వారి సమక్షంలో అద్వితీయ వేదిక కల్పిస్తున్నది బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం...
వాషింగ్టన్ డీ.సి మెట్రో ప్రాంతం: 50 సంవత్సరాల స్వర్ణోత్సవ వేడుకలకు సిద్దమవుతున్న.. “బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం” కార్యవర్గం ఆధర్వర్యంలో సుమారు 1500 వందల మంది తెలుగు వారి సమక్షంలో పిక్నిక్, వన భోజనాల...