నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ కందుకూరు సభ ప్రమాద బాధితులకు NRI TDP USA తరుపున ఎన్నారై టీడీపీ యూఎస్ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి ఆర్థిక సహాయం ప్రకటించిన విషయం తెలిసిందే. మరణించిన ప్రతి కుటుంబానికి...
తల్లితండ్రులను కోల్పోయిన చిన్నారులకు పురుషోత్తమ చౌదరి గుదే (Purusothama Chowdary Gude) ఆధ్వర్యంలో అనంతపూర్ ఎన్నారైలు చేయూతనందించారు. ప్రవాసాంధ్రుల సహకారంతో ఒక్కొక్క చిన్నారికి రూ. 3 లక్షల చొప్పున రూ. 6 లక్షలు అందజేశారు. వివరాలలోకి...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఉపకార వేతనాల పరంపర రెండు తెలుగు రాష్ట్రాల్లో దిగ్విజయంగా కొనసాగుతుంది. ఇప్పటివరకు ఎన్నో వందల మంది పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేసిన సంగతి విదితమే. ఈ ఉపకార...
కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహించడం తెలిసిన సంగతే. అయితే గత డిసెంబర్ 9న కర్నూలు నగరం నుండి శబరిమల యాత్రకు బయలుదేరి గమ్యం చేరుకునే లోపు కేరళ రాష్ట్రంలోని శివకోయిల వద్ద...