అమెరికా వ్యాప్తంగా ఏడాదిపాటు ఘనంగా నిర్వహించిన ఎన్టీఆర్ (NTR) శతజయంతి ఉత్సవాలపై రూపొందించిన సావనీర్ ను భారత 13వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (NV Ramana) ఆవిష్కరించారు....
28 ప్రవాస సంఘాల ఐక్య వేదిక ఆహ్వానం మేరకు, తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన ఆధ్వర్యంలో భారత దేశ మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారితో ఆత్మీయ సమావేశం జరిగింది....
అమెరికాలోని వాషింగ్టన్ డీసీ నగరంలో ప్రవాసాంధ్రుల తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి భాను మాగులూరి అధ్యక్షతన వహించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం ఎన్టీఆర్ (NTR), ఘంటసాల (Ghantasala Venkateswararao) శత జయంతిని పురస్కరించుకుని...
అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఘంటసాల శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని యండమూరి నాగేశ్వరరావు సమన్వయ పరిచారు. ఘంటసాల చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. అమర గాయకుడు ఘంటసాలకు శతవసంతాల...
మేరిల్యాండ్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మేరిల్యాండ్ టీడీపీ అధ్యక్షులు రాజా రావులపల్లి అధ్యక్షత వహించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి కోటి రూపాయల విరాళం ఇవ్వనున్నట్లు డాక్టర్ హేమప్రసాద్...
ఎన్టీఆర్ కు నిజమైన నివాళి తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే అని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు (Kinjarapu Ram Mohan Naidu) అన్నారు. వాషింగ్టన్ డీసీలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు అత్యంత...
వాషింగ్టన్ డీసీ లో మే 21 ఆదివారం జరగబోతున్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా సన్నాహక సమావేశం నిర్వహించారు. ఏర్పాట్లను తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సుమారు...
ఎన్టీఆర్ కళాకారుడు, కళా కార్మికుడు మరియు స్ఫూర్తి ప్రదాత. వెండితెరపై రారాజుగా, రాజకీయాల్లో మహానాయకుడిగా తెలుగునేలపై ఎన్టీఆర్ (Nandamuri Taraka Ramarao) పేరు చెరగని సంతకం. తెలుగువారి ఖ్యాతిని దశదిశలా చాటిన యశస్సుతో జనహృదయాల్లో ఎన్టీఆర్...
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ నగరంలో నారా చంద్రబాబు నాయుడు 73వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తానా పూర్వాధ్యక్షులు సతీష్ వేమన అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా గుంటూరు మిర్చియార్డ్ మాజీ...
బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS) ఆధ్వర్యంలో శ్రీ శోభకృత్ నామ ఉగాది వేడుకలు అత్యంత ఆహ్లాదకరంగా, మరెంతో రమణీయంగా, అంగరంగ వైభవంగా జరిగాయి. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి వేద పండితుల ఆశీర్వచనాలతో...