Washington DC, June 8, 2024: అమెరికాలోని వాషింగ్టన్ డీసీ (Washington DC) లో బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS) మరియు తానా (TANA) సంయుక్తంగా ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి...
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం కూటమి (TDP) సాధించిన అఖండ విజయాన్ని స్వాగతిస్తూ.. ప్రవాసులు, వారి తల్లి దండ్రులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని తమ ఆనందోత్సాహాలను పంచుకున్నారు.. ఎన్నారై తెలుగుదేశం (NRI...
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) లో కీలకమైన వివిధ విభాగాలకు కమిటీ చైర్ పర్సన్లను నియమిస్తూ తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ (TANA Executive Committee) ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందని తానా కార్యదర్శి రాజా...
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టిన చారిత్రిక యువగళం (Yuvagalam) పాదయాత్ర ముగింపు సందర్భంగా ఎన్నారైలు, తెలుగుదేశం, జనసేన (Janasena) పార్టీ అభిమానులు అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ వేదికగా...
సంగం డైరీ చైర్మన్, పొన్నూరు మాజీ శాసన సభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ (Dhulipalla Narendra Kumar) జన్మదిన వేడుకలు అమెరికా రాజధాని వాషింగ్టన్ డీ.సి (Washington DC) లో మిత్రులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు....
అమెరికా రాజధాని Washington DC ప్రాంతంలో తెలుగు రాష్ట్రాల (Telugu Sates) ప్రవాసాంధ్రులు, ప్రవాస సంఘాల ప్రతినిధులు కలిసి, జెండాలు, పార్టీలను పక్కనెట్టి, ఇటీవల జరిగిన తెలంగాణ (Telangana) రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఘన విజయం...
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీ.సీ (Washington DC) లోని భారత రాయబార కార్యాలయం వద్ద జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలతో ప్రవాసాంధ్రులు ఘన నివాళి అర్పించారు. నిజం గెలవాలి అని మహాత్ముని సాక్షిగా నినదించారు. ఈ...
నారా చంద్రబాబు నాయుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రవాసాంధ్రుల ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీ, వర్జీనియా, మేరీల్యాండ్ రాష్ట్రాలలోని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేపట్టారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని అర్చనలు నిర్వహించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును...
ఆంధ్రరాష్ట్రంలో నెలకొన్న నాటకీయ రాజకీయ పరిణామాలను, నారా చంద్రబాబు నాయుడు పట్ల అవలంబిస్తున్న కక్షపూరిత, అప్రజాస్వామిక విధానాలను ఖండిస్తూ అక్టోబర్ 7న ప్రవాస భారతీయులు కాంతితో క్రాంతి అనే కాండిల్ రాలీ (Candlelight Rally) ని...
అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో 77వ భారత స్వాతంత్య్ర దినోత్వవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రవాసాంధ్రుల తల్లిదండ్రుల సంఘం అధ్యర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జనగణమన ఆలపించారు. ప్రవాసాంధ్రులు,...