సాహితీ బంధువులందరికీ నమస్కారం. 2025 సంవత్సరానికిగాను జొన్నలగడ్డ రాంభొట్లు-సరోజమ్మ స్మారక ‘సిరికోన నవలల’ పోటీ నిర్వహిస్తున్నారు. అంశం: “మారుతున్న విలువలు, చదువులు, తల్లిదండ్రుల బాధ్యత, యువత నేపథ్యం”. ఉత్తమ నవలకు నగదు పురస్కారం ₹40 వేల...
సిరికోన సాహితీ అకాడమీపంచుకొంటూ పెంచుకొందాం; నేర్చుకొంటూ నేర్పించుకొందాంసాహితీ ప్రియులందరికి ప్రియమైన వార్త.తుది ఫలితాల ప్రకటన – “జొన్నలగడ్డ రాంభొట్లు – సరోజమ్మ స్మారక సిరికోన నవలా రచన పోటీ: 2024” తెలుగులో గుణాత్మకమైన నవలారచనలను ప్రో...