Literary5 years ago
ద్వాపరయుగంలో దేవుని పనులు పంచుకున్న పేద బ్రాహ్మణుడు
ద్వాపరయుగంలో ఒకసారి కృష్ణార్జునులు కలిసి వెళుతున్నారు. వారికి మధ్యలో ఒక బ్రాహ్మణ యాచకుడు కనిపించాడు. చూసి జాలిపడిన అర్జునుడు అతని పేదరికం పోగొట్టేందుకు ఒక సంచి నిండా బంగారు నాణేలు ఇచ్చాడు. సంతోషంగా తీసుకువెళుతున్న ఆ...