తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు జగన్ పై నిప్పులు చెరిగారు. డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం పోయింది. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోంది. తాజాగా పవన్ కల్యాణ్ ని కూడా జగన్ టార్గెట్ చేశారు....
తానా ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా ప్రస్తుత తానా ఫౌండేషన్ ట్రస్టీ చేసిన వాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అట్లాంటా వాళ్ళు అమ్ముడుపోయారు భయపడ్డారా, అట్లాంటా అమ్ముడుపోయింది లొంగిపోయారా అంటూ ద్వందార్ధాలు వచ్చేలా ఎన్నో నోటిదురుసు వాఖ్యలు...
కొందరు అట్లాంటా వినయ విధేయ రాముడు అంటారు. మరికొందరు అందరివాడు మా వినయుడు అంటారు. ఈ ఆర్గనైజేషన్ ఆ ఆర్గనైజేషన్ అని తేడాలేకుండా సంఘసేవలో ముందుండడం వల్లనేమో తానా లో కూడా మంచి పేరు సంపాదించుకున్నారు...
ప్రస్తుత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ జాతీయ రాజకీయాల దిశగా ఆలోచన చేస్తున్నారు. బీజేపీని ధీటుగా ఎదుర్కొని మట్టికరిపించేందుకు ఉమ్మడిగా ఉద్యమిద్దామని తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, జగన్...
బ్యాటూ పోయి ప్రశ్నలు మిగిలే ఢాం ఢాం ఢాం!ఉన్నదీ పోయి ఉంచుకున్నదీ పోయే ఢాం ఢాం ఢాం!బీకామ్ లో ఫిజిక్స్ పోయి లెక్కలు వచ్చే ఢాం ఢాం ఢాం!డాలర్ పోయి అరటిపండు వచ్చే ఢాం ఢాం...
తానా ఎన్నికల్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా డా. నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి బరిలో ఉన్న విషయం అందరికి తెలిసిందే. టీం నిరంజన్ తో కలిసి నడుస్తున్న తను తానా దీర్ఘకాలిక ప్రయోజనాలకు పెద్దపీట వేస్తానంటున్నారు....
తానాలో జవాబుదారీతనాన్ని తీసుకువస్తా అంటున్నారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అభ్యర్థి జనార్ధన్ నిమ్మలపూడి. ఆంధ్రరాష్ట్రంలో రాజమండ్రి సమీపంలోని మిర్తిపాడు గ్రామానికి చెందిన జనార్ధన్ గత పుష్కర కాలంగా తానాతో అనుబంధాన్ని కలిగి ఉన్నారు. తానాలో రీజినల్...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఫౌండేషన్ ట్రస్టీగా పోటీ చేస్తున్న శ్రీనివాస్ ఓరుగంటి, వ్యక్తిగత స్వార్థం కోసం సంస్థను ఆగం చేసేవారిని కాకుండా సంస్థ కోసం వ్యక్తిగత స్వార్థాన్ని త్యాగం చేసేవారిని ఎన్నుకోండి అంటున్నారు....
తానా ఎన్నికల్లో సహాయ కార్యదర్శి పదవికి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కారేపల్లి గ్రామ వాసి మురళి తాళ్లూరి బరిలోకి దిగారు. మురళి 2004లో ఉద్యోగ నిమిత్తం అమెరికాకు వచ్చారు. 2013...
నూతన సాగు చట్టాలను మరియు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు మరియు విశాఖ ఉక్కు పోరాట వేదిక ఈనెల 26న తలపెట్టిన భారత్ బంద్కు మద్దతు ఉంటుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు...